ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కాంట్రాక్టు ప్రాతిపదికన సాగర మిత్ర పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత వయసు జీతం దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
మత్స్యశాఖ, కాకినాడ జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
సాగర మిత్ర: 16 పోస్టులు
👉విద్యార్హతలు:
బీఎస్సీ ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/ జువాలజీ డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉జీతభత్యాలు:
నెలకు రూ.15,000/- జీతం ఉంటుంది.
👉ఎంపిక విధానం:
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
Offline దరఖాస్తులను స్వయముగా గానీ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా గాని పంపవలెను.
👉దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు లేదు.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
2024 జూలై 29వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅AP గ్రూప్-2 Mains, AP SI/Constable, SSC GD Constable, RPF Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.