సికింద్రాబాద్ రైల్వేలో రాతపరీక్ష లేకుండా 4,232 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Secunderabad Railway Recruitment 2025

దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4,232 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 22 జిల్లాల చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విశాఖపట్నం, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన అభ్యర్థులు మినహా మిగతా జిల్లాలకు … Read more

error: Content is protected !!